BIG BREAKING: ఓట్ల చోరీ వివాదం.. ఈసీ సంచలన వ్యాఖ్యలు
బిహార్ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. చట్టాలను ఈసీ ఎప్పుడూ గౌరవిస్తుందని పేర్కొంది. పార్టీల మధ్య మేము ఎలాంటి వివక్ష చూపించలేదని తెలిపింది.
బిహార్ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. చట్టాలను ఈసీ ఎప్పుడూ గౌరవిస్తుందని పేర్కొంది. పార్టీల మధ్య మేము ఎలాంటి వివక్ష చూపించలేదని తెలిపింది.
తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల MLC ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 23న ఎన్నిక ఉంటుంది. కాంగ్రెస్ సపోర్ట్ తో MIM ఈ స్థానాన్ని దక్కించుకునే ఛాన్స్ ఉంది.
ఓటర్ ఐడీని ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఎన్నికలసంఘం(ఈసీ) ప్రతిపాదన బలం చేకూరుస్తోందని అభిప్రాయపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు మొత్తం పది స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈసీ. మార్చి10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది, 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది.
తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 5 ఎమ్మెల్సీ ఖాళీలకు ఈ ఎన్నిక నిర్వహించనున్నారు.
తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ పథకాల అమలుకు బ్రేక్ పడింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెబ్సైట్లో అప్డెట్ చేయండంలో ఆలస్యం జరుగుతోందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఈసీ స్పందించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారిసింది. ప్రతి 5 నిమిషాలకొకసారి అప్డేట్ చేస్తున్నామని స్పష్టం చేసింది.
ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై తాజాగా మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి ఫోన్ చేసింది. వెంటనే సిట్ను ఏర్పాటు చేయాలని.. రెండు రోజుల్లోనే ఈ అల్లర్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.