Iran Earthquake : ఇరాన్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు!
జూన్ 20, శుక్రవారం రాత్రి ఇరాన్లోని సెమ్నాన్ ప్రావిన్స్లో ఒక మోస్తరు తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి, దీనివల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు అయితే పెద్ద నష్టం సంభవించలేదు.
జూన్ 20, శుక్రవారం రాత్రి ఇరాన్లోని సెమ్నాన్ ప్రావిన్స్లో ఒక మోస్తరు తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి, దీనివల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు అయితే పెద్ద నష్టం సంభవించలేదు.
మరోసారి భూమి కంపించింది. పెరూలో అర్థరాత్రి బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. దుమ్ము, ఇసుక, రాళ్లు ఒక్కసారిగా పైకి ఎగసిపడ్డాయి. దీని కారణంగా నిర్మాణ భవనం కూలిపోవడంతో ఒక వ్యక్తి స్పాట్లో మరణించారు. మరికొన్ని ఇళ్లు నేలకూలాయి.
రష్యాలోని కురిల్ దీవులలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విషయాన్ని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంపం 12 కి.మీ (7.46 మైళ్ళు) లోతులో సంభవించిందని EMSC తెలిపింది.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. ముండ్లమూరు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రాత్రి 12.47 గంటలకు నాలుగు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. 6.5 తీవ్రతతో భూమి కంపించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. దీని కారణంగా భవనాలు నేలకూలాయి. ప్రజలు తమ ఇళ్లల్లోంచి వణుకుతూ బయటకు పరుగులు తీశారు. రోడ్లలో పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి.
పాకిస్తాన్లో మే 30 (శుక్రవారం) మధ్యాహ్నం పాకిస్తాన్లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఈ వివరాలను NCS Xలో పోస్ట్లో షేర్ చేసింది. భూకంప కేంద్రం 180 కిలోమీటర్ల లోతులో ఉంది.
ఆగ్నేయ ఐరోపా దేశం గ్రీస్ లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.0గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూ అంతర్భాగంలో 77 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.
జార్జియా దేశంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.2గా నమోదైందని అమెరికా భూకంప కేంద్రం తెలిపింది. ఆకస్మిక ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూకంప ప్రభావంతో పలు ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది.
అరుణాచల్ ప్రదేశ్లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని దిబాంగ్ లోయలో ఆదివారం ఉదయం 05:06:33 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.8 గా నమోదైంది. కాగా భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభించినట్లు NCS నివేదించింది.