భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ డ్రోన్లు.. బార్డర్ లో ఉద్రిక్తత!
భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ కు చెందిన డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన బైరక్టార్ టీబీ2కి మానవరహిత డ్రోన్లు మోహరించినట్లు భారత సైన్యం నిర్ధారించింది. అధికారులు అప్రమత్తమయ్యారు.