పూర్తిగా ముస్తాబు అయిన కొండారెడ్డిపల్లి | CM Revanth Reddy To Visit Kondareddypalli | RTV
విజయదశమి రోజున పాలపిట్టను చూడటం వల్ల అదృష్టం వరిస్తుందని ప్రజలు నమ్ముతారు. ఈ పండుగ రోజు పాలపిట్టను చూస్తే ధనం, సంతోషం, విజయం సిద్ధించడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
దసరా పండుగ రోజు అపరాజిత పుష్పంతో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలగడంతో పాటు ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ పుష్పాన్ని ఇంటి ద్వారం దగ్గర పెడితే ఇంట్లో కాసుల వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు.
హిందూ మతంలో పూజ్యమైన, పవిత్రంగా భావించే మొక్కల్లో జమ్మిచెట్టు ముందు వరుసలో ఉంటుంది. దసరా రోజున జమ్మి చెట్టును ఎక్కువగా పూజిస్తారు. సంపదకు దేవుడు అయిన కుబేరుడు దసరా రోజున రఘు రాజుకు బంగారు నాణెం ఇచ్చిన తర్వాత జమ్మి ఆకులను బంగారంగా మార్చాడని నమ్ముతారు.
వానలు, వరదలతో ఇన్నాళ్లూ ఇబ్బంది పడ్డ ప్రజానికం దసరా, బతుకమ్మ వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ఆనందంగా ఈ పండుగ వేడుకలను జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే.. వారందరికీ ఓ బిగ్ షాక్.. ఏంటో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
వచ్చే రెండు నెలల కాలంలో రానున్న సెలవులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
ఎన్టీఆర్ దేవర సినిమాకు పోటీగా తండేల్ ను విడుదల చేస్తున్నట్లు వార్త షికారు చేస్తుంది. ఇలా చేస్తే చై సినిమా రిస్క్ లో పడ్డట్లే. గీతా ఆర్ట్స్ కాబట్టి థియేటర్లను చూసుకుని సినిమాను విడుదల చేసినప్పటికీ దేవర ముందు తండేల్ తట్టుకుని నిలబడలేదనే మాటలు వినిపిస్తున్నాయి.
సోమవారమే విజయ దశమి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని మంత్రి పేర్కొన్నారు. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచీ గురువారం వరకూ భవానీల తాకిడి ఉంటుంది.. హంసవాహనంలో తెప్పోత్సవం జరిగేప్పుడు 30 మందికే అవకాశం ఉందని మంత్రి అన్నారు.