Crime: దారుణం.. అంగన్వాడీ టీచర్, కుమారుడి హత్య
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. శింగనమల మండలం తరిమెలలో అంగన్వాడీ టీచర్ యల్లమ్మ(38), ఆమె కూతురు చిన్నా (22) హత్యకు గురయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. శింగనమల మండలం తరిమెలలో అంగన్వాడీ టీచర్ యల్లమ్మ(38), ఆమె కూతురు చిన్నా (22) హత్యకు గురయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మెక్సికోలో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. నేవీకి చెందిన విమానం టెక్సాస్లోని గాల్వేస్టోన్ కాజ్వే వద్ద కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని తీవ్ర మనస్థాపానికి గురైన బీటెక్ విద్యార్థిని సారీ మై బాయ్..’ అంటూ ఇంగ్లీసులో వాట్సప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావటం లేదని మామ చంద్రయ్యను కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలై.. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా బీరంగూడ సృజనలక్ష్మీ నగర్లో దారుణం జరిగింది. పెళ్లి విషయం మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించిన అమ్మాయి తల్లిదండ్రులు.. ఆ యువకుడిని హత్య చేశారు. మృతుడు జ్యోతి శ్రావణ్ సాయిగా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో చోరీ కేసు సంచలనం సృష్టించింది. నగరంలోని భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుల్తాన్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన కొంతమంది దుండగులు ఏకంగా రూ. 40 లక్షల నగదును దొంగిలించుకుపోయారు.