Andhra Pradesh: ఏపీలో దారుణం.. నడిరోడ్డుపై నరికి చంపేశారు..
ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపైనే ఓ రౌడీ షీటర్ను హత్య చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి లోకేంద్ర అనే స్థానిక రౌడీషీటర్ బైక్పై వెళ్తున్నారు. అతడు కింద పడ్డాక దుండగులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు.