Crime: ఏపీలో జంట హత్యల కలకలం.. నడిరోడ్డుపై అత్తమామ గొంతు కోసి!
తూర్పుగోదావరి జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య కాపురానికి రావడంలేదని అత్తమామలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు అల్లుడు! ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తూర్పుగోదావరి జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య కాపురానికి రావడంలేదని అత్తమామలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు అల్లుడు! ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కూతురి అప్పగింతలు చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైన తల్లి గుండెపోటుతో కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అబ్బాసుపురం గ్రామంలో చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లాలో మరో భర్త వివాహేతర సంబంధానికి బలయ్యాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించింది భార్య. కానీ, ఆ భర్త అదృష్టం బాగుండడంతో ప్రాణాలతో బయటపడ్డాడు!
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కామం ఒకే ఇంట్లో ముగ్గురు మగాళ్లను బలితీసుకుంది.
ఖమ్మం టేకులపల్లికి చెందిన రసూల్తో ఓ యువతి ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే.. రసూల్ స్నేహితుడైన సాయితో అఖిల సంబంధం కొనసాగించింది. ఈ విషయం నిలదీయటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అఖిల ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
హైదరాబాద్లోని చందానగర్లో ఉన్న ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దోపిడీ దొంగలను పట్టుకున్నారు. పటాన్ చెరువు సర్వీసు రోడ్ వెళ్తున్న ముగ్గురు దొంగలను, సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అప్పటి వరకు ఫ్రెండ్స్ తో సరదాగా ఆడుకుంటున్న బాలుడు.. ఒక్క క్షణంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు! ట్రాన్స్ఫార్మర్పై పడిపోయిన షటిల్ కాక్ ని తీయడానికి వెళ్లి కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్నే ఏర్పాటు చేశారు. ఫేక్ పత్రాలు, ఫేక్ ఐడీలు, పోలీసుల చిహ్నాలతో ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. అసలు విషయం బయటికొచ్చాక అందరూ నోరెళ్లబెట్టారు.