TG Crime: నిమ్స్ ఆస్పత్రి బాత్రూమ్ దగ్గర పసికందు మృతదేహం కలకలం
హైదరాబాద్లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి బాత్రూమ్ సమీపంలో పసికందు మృతదేహం కలకలం రేపింది. ఓపీ బిల్డింగ్లోని మహిళల టాయిలెట్లో ఈ దారుణం బయట పడింది. అప్పుడే పుట్టిన శిశువును మ్యాన్హోల్లో పడేసినట్లు అనుమానిస్తున్నారు.