CPI : భారత్లో ఎర్రజెండాకు వందేండ్లు
శ్రామిక వర్గ జయకేతనం ‘ఎర్రజెండా’భారత్లో శతవసంతాలుదాటి నూరేళ్ళ పండుగ జరుపుకుంటోంది. 1925డిసెంబర్ 25నపుట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఏడాదితో వందేండ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది.
శ్రామిక వర్గ జయకేతనం ‘ఎర్రజెండా’భారత్లో శతవసంతాలుదాటి నూరేళ్ళ పండుగ జరుపుకుంటోంది. 1925డిసెంబర్ 25నపుట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఏడాదితో వందేండ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది.
తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో NDA కూటమికి భారీ ఆధిక్యత లభించింది. మొత్తం 101 డివిజన్లలో NDAకు 50, LDF 29, UDF 19 డివిజన్లలో గెలిచింది. 45 ఏళ్లుగా లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్న తిరువనంతపురం కమ్యూనిస్టుల చేయి దాటినట్లయింది.
నవంబర్ 9న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతిని ఆయా జిల్లాల్లో విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) పార్టీ పిలుపునిచ్చింది. నవంబర్ 1 నుంచి 8 వరకు అన్ని గ్రామాల్లో అమరవీరుల సంస్మరణ సభలను జరపాలని కోరింది.
సీపీఐ అగ్ర నాయకులు, మాజీ జాతీయ కార్మాయదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కలిపించాలని డిమాండ్ చేస్తూ జులై 17 రైల్ రోకోకు పిలుపునిచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన దూకుడును మరింత పెంచారు. ఉద్యమానికి వివిధ పార్టీల మద్ధతు కూడకడుతున్నారు.
సీపీఎం సీనియర్ నేత, కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ (101)కు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయన్ను తిరువనంతపురంలోని పట్టోం వద్ద ఉన్న ఎస్యుటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యాన్ని ఆ పార్టీ ప్రకటించింది.రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన తరువాత ఆయన పేరును ఆదివారం రాత్రి రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీకి భయపడుతున్నారా లేక నరేంద్ర మోదీకి భయపడుతున్నారా అని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రశ్నించారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
భారత్ లో ద్రవ్యోల్బణం అదుపులో లేదు. జూన్ నెల గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 5.08%గా ఉంది. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఈ విషయాన్ని చెప్పింది. మేనెలలో ద్రవ్యోల్బణం 4.75గా ఉంది. కూరగాయల ధరల్లో పెరుగుదల కారణంగా జూన్ నెలలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిందంటున్నారు.