తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురికి కరోనా.. | Covid 19 Cases In Telugu States | Corona Virus | RTV
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలో రెండు కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రిమ్స్ ఆస్పత్రిలో రెండు పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 257 కేసులు నమోదయ్యాయి. మే 12 నుంచి వారం రోజుల్లో 164 పాజిటివ్ రిపోర్ట్ వచ్చాయి. ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. గత వారం కేరళలో 69, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కొత్త కరోనా కేసులు వచ్చాయి.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జూన్ 24 నుంచి జులై 21 మధ్య 85 దేశాల్లో ప్రతీవారం 17, 358 కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్లో కూడా జూన్ నుంచి జులై మధ్య 908 మందికి కరోనా సోకింది.
అయిపోయింది అనుకున్న కరోనా కథ తాజాగా యాక్టివ్ గా మారింది. దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 50కి పైగా యాక్టివ్ కేసులు కనిపించగా. అటు ఏపీలో 23 మంది కరోనా బారిన పడ్డారు. కేరళలో కరోనా మరింత స్పీడ్ గా విస్తరిస్తోంది.
ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏపీలో నిన్న నాలుగు కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో ఒకేరోజు 9 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 27కు చేరింది. మాస్కులు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దేశంలో జేఎన్1 కరోనా వేరియంట్ కలకలం రేపుతోంది. జ్వరం, దగ్గు, అలసట, ముక్కు దిబ్బడ, గొంతు మంట, తలనొప్పి వంటివి కొవిడ్ జెఎన్ 1 లక్షణాలుగా కేంద్రం పేర్కొంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కొవిడ్ టెస్ట్ చేయించుకుని క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తున్నారు.