Covid-19 Cases: అలెర్ట్.. అలెర్ట్.. 5 వేలు దాటిన కరోనా కేసులు, 58 మరణాలు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వైరస్కు గురైన వారి సంఖ్య తాజాగా 5 వేలు దాటడం కలకలం రేపుతోంది. అలాగే ఇప్పటిదాకా కరోనా వల్ల దేశంలో 55 మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.