Singer Smita: సింగర్ స్మిత ఇంట్లో కరోనా కలకలం!
సింగర్ స్మిత తల్లి జోగుళాంబ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూడవ సారి కరోనా నన్ను పలకరించింది అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
సింగర్ స్మిత తల్లి జోగుళాంబ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూడవ సారి కరోనా నన్ను పలకరించింది అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఆంధ్రాలో మరో మూడు కరోనా కేసులు నమొదయ్యాయి. ఏలూరులో ఇద్దరు, తెనాలిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది.
భారత్లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మళ్లీ కరోనా మరణాలు మొదలయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందినట్లు వైద్య ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు ఇప్పటికే వెయ్యి దాటాయి.
దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులపై అప్రమత్తంగానే ఉన్నామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కేసులపై మీక్ష చేస్తున్నామని...వైరస్ సోకిన ఇంటి దగ్గరే చికిత్స తీసుకొంటున్నారని చెప్పింది.
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలో రెండు కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రిమ్స్ ఆస్పత్రిలో రెండు పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ లేదా కరోనా...దీని పేరు వింటేనే అందరి గుండెల్లో దడ పుడుతుంది. రెండేళ్ళు మరణ మృదంగం వాయించిన ఈ మహమ్మారి మళ్ళీ భయపెడుతోంది. కొన్ని వారాలుగా 84 దేశాలలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి డబ్ల్యూహెచ్వో కూడా వార్నింగ్ ఇస్తోంది.
మరో రెండు రోజుల్లో ప్రారంభమైయే పారిస్ ఒలింపిక్స్ లోఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్ రావటం కలకలం సృష్టించింది. ఆస్ట్రేలియా కు చెందిన ఇద్దరు అథ్లెట్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వారిద్దరిని ఐసోలేషన్ కు తరలించారు.
బర్డ్ ఫ్లూ తో ఓ వ్యక్తి మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.గత ఏప్రిల్ నెలలో మెక్సికోలో బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తి మృతి చెందాడని..ఆ వ్యక్తికి వైరస్ ఎలా వ్యాపించిందో కచ్చితంగా చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ను ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది బ్రిటన్ ఫార్మా దిగ్గజం అస్ట్రాజెనెకా. ఈ టీకా వల్ల రక్తం గడ్డ కడుతోందని వరల్డ్ వైడ్గా కేసులు రావడం..బ్రిటన్ కోర్టులో కేసులు నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.