Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు
భారత్ జోడోయాత్రలో భాగంగా 2022లో భారత ఆర్మీని రాహుల్ గాంధీ కించపరిచారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో ఆయనకు లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
BREAKING: కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీ మద్దతు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కవితకు మద్దతు ఇస్తున్నట్లు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
Love jihad: హిందూ మహిళలే లక్ష్యంగా ‘లవ్ జిహాద్’ కుట్ర..
హిందూ మహిళలను ప్రేమ పేరుతో వలలో వేసుకుని పెళ్లి చేసుకుని వారిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు పన్నిన కుట్రను మధ్యప్రదేశ్ పోలీసులు భగ్నం చేశారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను టార్గెట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Shashi Tharoor: కాంగ్రెస్కు బిగ్ షాక్.. శశిథరూర్ ఔట్ !
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో విధించిన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని విమర్శిస్తూ ఆయన తీవ్ర ఆరోపణలున్నాయి
Congress vs BRS: టీవీ డిబెట్లో తన్నుకున్న లీడర్లు.. కాంగ్రెస్ నేత దవడ పగిలింది!
ఓ టీవీ డిబెట్ లో ఇద్దరు రాజకీయ నాయకులు సహనం కోల్పోయారు. కెమెరా ఉందన్న సోయి కూడా మరిచిపోయారు. మాటమాట పెరగడంతో ఊగిపోయారు. ఒకరిపై కూడా ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
BRS vs Congress: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. బీఆర్ఎస్కు కాంగ్రెస్ సవాల్
అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, సభ పెట్టించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో లేఖ రాయించాలని తెలిపారు.
congress : కాంగ్రెస్ కార్యకర్త మృతి.. మంత్రి ఉత్తమ్,టీపీసీసీ చీఫ్ సంతాపం!
కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హజరై తిరిగి వెళ్తుండగా... జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్టంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కొర్రి శ్రీను దుర్మరణం చెందాడు.
Feroz Khan: నేను కవితను అట్ల అనలే.. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ : ఫిరోజ్ఖాన్
కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. జూన్ 21న గాంధీభవన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ భార్య, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఆరోపణలున్నాయి.