Japan Agriculture Minister: మీడియా ముందు నోరుజారిన జపాన్ మంత్రికి భార్యతో తిట్లు
గిఫ్ట్ రూపంలో వచ్చే ఆహార ధాన్యాలే మాకు సరిపోతున్నాయని జపాన్ వ్యవసాయ మంత్రి అన్నారు. ఆ దేశంలో ఆహారధాన్యాల రేట్లు పెరిగాయి. ఈక్రమంలో ఆయన మాటల పట్ల ప్రజల్లో విమర్శలు వచ్చాయి. దానికి ఆయన క్షమాపణలు చెప్పారు. అలా అన్నందుకు తన భార్యకూడా తిట్టిందని చెప్పారు.
Pak: ఉగ్రవాదులు స్వాతంత్ర సమరయోధులు..పాక్ ఉప ప్రధాని ప్రేలాపన
ఏం జరిగినా...ఎవరేం అన్నా తమ నోటిని మాత్రం కంట్రోల్ లో పెట్టుకోమంటున్నారు పాక్ నేతలు. ఒకవైపు యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాన్ని మరింత ఎగదోస్తూ.. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు స్వాత్రంత్య సమరయోధులంటూ పాక్ ఉప ప్రధాని వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy : రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రిని.. చిట్చాట్లో CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని.. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలి వాయిదా పడిన తర్వాత శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు.
Bangladesh: పాకిస్తాన్కు పట్టిన గతే బంగ్లాదేశ్కు పడుతుంది..షేక్ హసీనా కొడుకు సంచలన వ్యాఖ్యలు
దేశంలో శాంతి భద్రతలు వెంటనే నెలకొల్పకపోతే తమ పరిస్థితి కూడా పాకిస్తాన్లానే తయారవుతుందని అన్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ దేశాన్ని ఎలా నడిపిస్తారో వేచి చూడాలని ఆయన కామెంట్ చేశారు.
USA : రెఫ్యూజీలను అనుమతించడానికి ఇండియాకు భయం..జోబైడెన్ సంచలన వ్యాఖ్యలు
ఎప్పుడూ లేనిది అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భారత్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ వలదారులను అనుమతించడానికి ఇండియా భయపడుతుంది అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. అందుకే భారత్లో అభివృద్ధి వేగంగా లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.
Supreme Court: ప్రైవేటు ఆస్తి..సమాజానికి చెందినది కాదని అనలేం..సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని ఒక్కరికే పరిమితం చేయడం మంచి విషయం కాదని అంది సుప్రీంకోర్టు. ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రైవేటు ఆస్తిని స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ప్రమాదకరం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
PM Modi : ప్రచార సభలో కాంగ్రెస్, ముస్లింలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు..ఈసీకి ఫిర్యాదు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో ముస్లింలపై కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీనే స్వయంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఇలా మాట్లాడ్డం ఇప్పుడు దుమారం రేపుతోంది. దాంతో పాటూ మోదీ మీద కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.