Revanth Reddy : రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రిని.. చిట్చాట్లో CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని.. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలి వాయిదా పడిన తర్వాత శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు.
Revanth Reddy : రెండో సారి కూడా తానే ముఖ్యమంత్రి అవుతానని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. శాసనమండలి వాయిదా పడిన తర్వాత శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని.. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు.‘‘మొదటి సారి బీఆర్ఎస్పై వ్యతిరేకతతో ఓటు వేశారు. రెండో సారి మా మీద నమ్మకంతో ప్రజలు ఓటేస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల వద్దకు వెళ్తాం. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నేను పనిని నమ్ముకొని ముందుకు వెళ్తున్నా’’ అని సీఎం అన్నారు.
ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లు అని.. మా పనిమీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. స్టేచర్ కాదు.. స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తా అని మరోసారి స్పష్టం చేశారు. వాళ్లు ఇప్పుడు మౌనంగా ఉన్నా.. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కే ఓటేస్తారని అన్నారు. 25 లక్షల పైచీలుకు మందికి రుణమాఫీ జరిగిందని, ఒక్క కుటుంబంలో నలుగురు ఉన్న రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి అని ఆయన అన్నారు.గతంలో ఎన్నికలకు ముందు నేనేం చెప్పానో అదే జరిగింది.. ఫ్యూచర్లో కూడా నేను చెప్పబోయేదే జరుగుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy : రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రిని.. చిట్చాట్లో CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని.. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలి వాయిదా పడిన తర్వాత శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు.
Revanth Reddy
Revanth Reddy : రెండో సారి కూడా తానే ముఖ్యమంత్రి అవుతానని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. శాసనమండలి వాయిదా పడిన తర్వాత శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని.. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు.‘‘మొదటి సారి బీఆర్ఎస్పై వ్యతిరేకతతో ఓటు వేశారు. రెండో సారి మా మీద నమ్మకంతో ప్రజలు ఓటేస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల వద్దకు వెళ్తాం. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నేను పనిని నమ్ముకొని ముందుకు వెళ్తున్నా’’ అని సీఎం అన్నారు.
Also Read: ఓలా, ఉబర్ డ్రైవర్ల ముసుగులో...బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాలో వెలుగులోకి సంచలన విషయాలు...
Also Read: డీలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లు అని.. మా పనిమీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. స్టేచర్ కాదు.. స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తా అని మరోసారి స్పష్టం చేశారు. వాళ్లు ఇప్పుడు మౌనంగా ఉన్నా.. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కే ఓటేస్తారని అన్నారు. 25 లక్షల పైచీలుకు మందికి రుణమాఫీ జరిగిందని, ఒక్క కుటుంబంలో నలుగురు ఉన్న రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి అని ఆయన అన్నారు.గతంలో ఎన్నికలకు ముందు నేనేం చెప్పానో అదే జరిగింది.. ఫ్యూచర్లో కూడా నేను చెప్పబోయేదే జరుగుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు
ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...