Pakistan: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!
పాక్ ఎంపీ దాబా రామ్ 25 ఏళ్ల క్రితం హర్యానా వచ్చి సెటిల్ అయ్యారు. ఇక్కడ ఐస్ క్రీంలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దాబాతో పాటు అతని ఉమ్మడి కుటుంబం 35 మందితో ఇండియాకి వచ్చారు. దాబా రామ్ ఎందుకు ఇండియా రావాల్సి వచ్చిందో తెలియాలంటే ఆర్టికల్ చదవండి.