Uppu Kappu Rambu: కీర్తి 'ఉప్పు కప్పురంబు' నేరుగా ఓటీటీలోకి! స్ట్రీమింగ్ డేట్ ఇదే
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉప్పు కప్పురంబు' నేరుగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జులై 14 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఎక్స్ లో పోస్టర్ షేర్ చేశారు.