Karnataka Govt : సినిమా టికెట్ల ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
సినిమా టికెట్ల ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో, మల్టీప్లెక్స్లలో ఉన్నవి సహా, సినిమా టిక్కెట్లను రూ. 200 కు పరిమితం చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.