త్వరలోనే ఇండియా నుంచి చైనాకు విమాన ప్రయాణాలు.!
చైనా విదేశాంగశాఖ ఉప మంత్రి సన్ వీడాంగ్తో భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భేటీ అయ్యారు. కైలాస్ మానస సరోవర యాత్రకు చైనా అందిస్తున్న సహకారాన్ని మిస్రీ అభినందించారు. త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందని ఆయన అన్నారు.