Chicken Biryani: రాత్రి పూట ఆనందంగా బిర్యానీ తిన్నారు. మరునాడు తీరని విషాదం
రాత్రిపూట ఎంతో సంతోషంగా.. బిర్యానీ తిన్న ఆ భార్యాభర్తల జీవితం కలలో కూడా ఊహించని మలుపు తీసుకుంది. అదే వాళ్లిద్దరు కలిసి చేసిన చివరి భోజనం అయింది, ఫుడ్ పాయిజన్ కారణంగా రాజేశ్వరి అనే మహిళ మృతి చెందగా.. ఆమె భర్త రమేశ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.