Maoists: ఛత్తీస్గఢ్లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, బీజాపూర్ జిల్లాలో భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారి సంఖ్య 103గా ఉంది. ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో లొంగిపోవడం ఛత్తీస్గఢ్ చరిత్రలో అతిపెద్ద ఘటనల్లో ఒకటి
BREAKING: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Kabaddi Game: కబడ్డీ కోర్టులో విషాదం.. కరెంట్ వైర్ తెగిపడి స్పాట్లోనే ముగ్గురు!
కబడ్డీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కరెంట్ వైర్ తెగిపడి స్పాట్లోనే ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన ఛత్తీస్గడ్లో చోటుచేసుకుంది. కొండగావ్ పండుగ సందర్భంగా అక్కడ కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన టెంట్పై వైర్ పడింది.
BIG BREAKING: ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటన గరియాబంధ్ జిల్లాలోని నల్లగడ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎన్కౌంటర్లో పలువురు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Chhattisgarh: డ్యామ్ కూలి నలుగురు మృతి.. ముగ్గురు గల్లంతు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బలరాంపూర్ జిల్లాలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా లుటి జలాశయం కూలిపోవడంతో, వరదనీరు సమీపంలోని గ్రామాల్లోకి ఉప్పెనలా దూసుకువచ్చింది. ఈ విషాద ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.
MP Mahua Moitra : ఎంపీ మహువా మొయిత్రాకు బిగ్ షాక్.. కేసు నమోదు!
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో ఆమెపై కేసు నమోదైంది.
Girlfriend : ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు.. బిగ్ ట్విస్ట్ ఏంటంటే?
ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను, పెంచిన పిల్లలను చంపేస్తున్న ఈ కాలంలో ఓ ప్రియురాలు తన ప్రియుడి కోసం దొంగగా మారింది. ఛత్తీస్గఢ్లోని కంకేర్ జిల్లాలో ఈ వింత కేసు వెలుగులోకి వచ్చింది.
Chhattisgarh : ఛత్తీస్గఢ్ యువకుడికి కోహ్లీ, డివిలియర్స్ నుండి ఫోన్ కాల్స్..బిగ్ ట్విస్ట్ ఏంటంటే?
ఒక యువకుడికి విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే దీని వెనుక ఓ ఆస్తికరమైన కథనం దాగి ఉంది. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాకు చెందిన మనీష్ అనే 21 ఏళ్ల యువకుడు ఇటీవల ఒక కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేశాడు
/rtv/media/media_files/2025/03/29/APJtJcXF4Fq9zbUczJA1.jpg)
/rtv/media/media_files/2025/10/02/103-2025-10-02-21-32-14.jpg)
/rtv/media/media_files/2025/05/07/53jUpPipqT2WCQ2xg1GL.jpg)
/rtv/media/media_files/2025/09/21/kabaddi-2025-09-21-11-27-12.jpg)
/rtv/media/media_files/2025/09/11/10-naxals-2025-09-11-19-16-52.jpg)
/rtv/media/media_files/2025/09/03/looti-2025-09-03-14-21-45.jpg)
/rtv/media/media_files/2025/08/31/mahua-moitra-2025-08-31-16-46-45.jpg)
/rtv/media/media_files/2025/08/14/donga-lover-2025-08-14-09-13-18.jpg)
/rtv/media/media_files/2025/08/10/phone-call-2025-08-10-17-31-15.jpg)