Chhattisgarh : ఛత్తీస్గఢ్ యువకుడికి కోహ్లీ, డివిలియర్స్ నుండి ఫోన్ కాల్స్..బిగ్ ట్విస్ట్ ఏంటంటే?
ఒక యువకుడికి విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే దీని వెనుక ఓ ఆస్తికరమైన కథనం దాగి ఉంది. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాకు చెందిన మనీష్ అనే 21 ఏళ్ల యువకుడు ఇటీవల ఒక కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేశాడు