ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్.. భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఎప్పుడంటే?
వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజైంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు. హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఈ ట్రోఫీలో భారత్ దుబాయ్లో మ్యాచ్లు ఆడనుంది.