క్రైంBus fire accident: ఉద్యోగానికి వెళ్తున్న నలుగురు బస్సులో సజీవదహనం మహారాష్ట్ర పింప్రి చించ్వాడ్లో ప్రైవేట్ ఎంప్లాయిస్ను తీసుకెళ్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. ఎగ్జిట్ డోర్ ఓపెన్ కాకపోవడంతో నలుగురు మంటల్లోనే చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా.. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. By K Mohan 19 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంహైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం! సంగారెడ్డి హైవే పై గురువారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను పసిగట్టిన డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. By Bhavana 08 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn