Jubilee Hills By Pole : జూబ్లీహిల్స్ బై పోల్ పై ఈసీ మరో కీలక నిర్ణయం..నోడల్ అధికారుల నియామకం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఇక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఉప ఎన్నికకు ఈసీ కసరత్తు వేగవంతం చేస్తోంది. తాజాగా ఎన్నికల నిర్వహణ కోసం నోడల్ అధికారులను నియమించింది.