కవిత పేరుతో లెటర్ రాసింది ఆయనే.. BRS ఎమ్మెల్సీ దాసోజు సంచలన ఆరోపణలు
BRSలో చీలిక, KCRకు కవిత లేఖ అని వస్తున్న వార్తలపై ఆ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ స్పందించారు. శ్రావణ్ కుమార్ RTVతో మాట్లాడుతూ.. కవిత ఆ లేఖ రాసిఉండదని అన్నారు. BRSని అస్థిర పరచాలనే ఉద్దేశ్యంతోనే రేవంత్ రెడ్డి క్రియేట్ చేశారని ఆయన ఆరోపించారు.