BIG BREAKING: దేశంలో భారీ బాంబు పేలుడు
అమృత్సర్లోని మజితా రోడ్ బైపాస్లో డీసెంట్ అవెన్యూ వెలుపల బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇది ఉగ్రవాది దాడి అని పోలీసులు అనుమానిస్తున్నారు.
అమృత్సర్లోని మజితా రోడ్ బైపాస్లో డీసెంట్ అవెన్యూ వెలుపల బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇది ఉగ్రవాది దాడి అని పోలీసులు అనుమానిస్తున్నారు.
బాంబు పేలుళ్ల కుట్రకు సంబంధించిన కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. నిందితులు సిరాజ్, సమీర్ ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, విజయనగరంతో పాటు ఏడు చోట్ల బాంబులు పెట్టాలని ప్లాన్ వేసినట్లు విచారణలో తేలింది.
పహల్గాం లో తీవ్రవాదుల దాడి, ఆపరేషన్ సిందూర్తో భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈరోజు మద్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పంజాబ్, హర్యానా హైకోర్టులో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేశారు.
పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు బస్సును లక్ష్యంగా చేసుకుని రిమోట్ సాయంతో ఐఈడీ పేల్చినట్లు తెలుస్తోంది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి మరణించారు. కాలిఫోర్నియాలోని అమెరికన్ రిప్రొడక్టివ్ సెంటర్ అనే సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కాగా FBI దీన్ని ఉగ్రవాద దాడిగా పేర్కొంది.
పాకిస్థాన్లో బాంబు పేలుడు సంభవించింది. నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు పోలీసులు మరణించగా, 19 మంది గాయపడ్డారు. ఇద్దరు పోలియో వర్కర్లను దుండగులు కిడ్నాప్ చేశారు.
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మసీదు వద్ద భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. రంజాన్ మాసం ప్రారంభం అయిన వేళ బాంబు పేలుడు జరగడం కలకలం రేపుతోంది.
హైదరాబాద్ కోకాపేట్లో భారీ పేలుళ్లతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఓ నిర్మాణ సంస్థ డిటోనెటర్లు పెట్టి బ్లాస్టింగ్ చేయగా పెద్ద బండరాళ్లు గాల్లోకి లేచి ఎగిరిపడ్డాయి. పలువురికి గాయాలవగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆఫ్గనిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడులో హక్కానీ నెట్వర్క్లో కీలక వ్యక్తిగా ఉన్న తాలిబన్ మంత్రి ఖలీల్ ఉర్ రహ్మాన్ హక్కానీ చనిపోవడం తాలిబన్లకు పెద్ద దెబ్బగా మారింది. ఇప్పటివరకు ఈ దాడి చేసింది ఎవరూ అని తెలియరాలేదు.