BIG BREAKING: 9 మంది పాకిస్థాన్ ఆర్మీ జవాన్లు మృతి
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. మంగళవారం జరిగిన భయంకరమైన దాడిలో తొమ్మిది మంది పాకిస్తాన్ సైనికులు దుర్మరణం పాలయ్యారు. బలూచిస్తాన్లోని డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో అటాక్ జరిగింది.
/rtv/media/media_files/2025/09/19/balochistan-at-un-2025-09-19-13-13-18.jpg)
/rtv/media/media_files/2025/08/12/balochistan-2025-08-12-21-06-32.jpg)
/rtv/media/media_files/2025/05/10/f3Gqzobxpye9CEpsGmhT.jpg)