Nishikant Dubey: అమ్మాయిలతో పాక్ సరికొత్త ఉగ్రదాడి.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పెళ్లి పేరుతో పాక్ అమ్మాయిలు దేశంలోకి ప్రవేశించి అక్రమంగా ఉంటున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబె అన్నారు. దాదాపుగా 5 లక్షల మంది పాకిస్థాన్ అమ్మాయిలు భారత్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి శత్రువుల నుంచి బయటపడటం ఎలా అని అంటున్నారు.