Bonthu Rammohan : జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్.. బొంతు రామ్మోహన్ షాకింగ్ రియాక్షన్ !
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్తలపై ఆయన స్పందించారు. జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో తాను లేనన్న ఆయన.. బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న వార్తలు అవాస్తవమని అన్నారు.
TDP Jubilee hills by poll : జూబ్లీహిల్స్లో టీడీపీ సంచలన నిర్ణయం..మద్ధతు ఎవరికంటే?
జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ టీడీపీ అధినేత చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశం కావడం సంచలనంగా మారింది. ఇక్కడ అభ్యర్థిని నిలపడం లేదా మిత్ర పక్షం బీజేపీకి మద్దతు ఇవ్వడం చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా టీడీపీ తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది.
Jubilee Hills By Poll: చావో రేవో.. జూబ్లీహిల్స్ ఎన్నిక 3 పార్టీలకు అగ్ని పరీక్షే.. ఎందుకో తెలుసా?
మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్కు ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ ఎన్నిక మూడు పార్టీల భవిష్యత్తును తేల్చనుండటంతో ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
Arvind Kejriwal : కాంగ్రెస్ తో పొత్తు ఉండదు.. కేజ్రీవాల్ కీలక ప్రకటన!
AAP జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గోవాలో వచ్చే (2027) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. గోవాలో కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి పొత్తు ఉండబోదని, ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Vijay Kumar Malhotra: మాజీ ఎంపీ కన్నుమూత!
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఇతని మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు.
Ladakh : లడఖ్లో ఆందోళనలు.. నలుగురి మృతి
లడఖ్ రాజధాని లేహ్లో నిరసనకారులు రెచ్చిపోయారు. ఇక్కడి బీజేపీ కార్యలాయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. లడఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6షెడ్యూల్లో చేర్చాలని, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
Poonam Pandey: మండోదరి పాత్రలో పూనమ్.. వ్యతిరేకిస్తున్న BJP, VHP
ఢిల్లీలోని ప్రసిద్ధ లవ్ కుష్ రామ్లీలా కమిటీ నటి పూనమ్ పాండేను 'మండోదరి' (రావణుని భార్య) పాత్ర కోసం ఎంపిక చేయడంపై తీవ్ర వివాదం చెలరేగింది. ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ), విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పి) తీవ్రంగా వ్యతిరేకించాయి
PM Modi: జాతినుద్దేశించి మోదీ సంచలన ప్రకటన!
నవరాత్రి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో మోదీ కీలక కామెంట్స్ చేశారు. అర్థరాత్రి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలు అవుతున్నాయని చెప్పారు. ఈ సంస్కరణల వల్ల పెద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఆదాయం మిగులుతుందన్నారు.
/rtv/media/media_files/2025/10/11/bjp-state-chief-ramchanra-rao-2025-10-11-20-43-57.jpg)
/rtv/media/media_files/2025/10/09/bonthu-2025-10-09-20-31-41.jpg)
/rtv/media/media_files/2025/10/07/tdp-entry-in-telangana-2025-10-07-13-47-32.jpg)
/rtv/media/media_files/2025/10/06/jubilee-hills-by-poll-2025-10-06-19-46-05.jpg)
/rtv/media/media_files/2025/10/05/arvind-kejriwal-2025-10-05-07-52-29.jpg)
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/09/24/ladkh-2025-09-24-14-23-26.jpg)
/rtv/media/media_files/2025/09/21/mandodari-2025-09-21-18-59-42.jpg)
/rtv/media/media_files/2025/08/25/pm-narendra-modi-urges-indians-to-not-buy-foreign-goods-2025-08-25-06-35-31.jpg)