Bangladesh: బంగ్లాదేశ్లో అదుపుతప్పిన శాంతిభద్రతలు.. భారత్కు చేరుకున్నషేక్ హసీనా
బంగ్లాదేశ్లో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ప్రధాని షేక్ హసీనా నివాసంలోకి ఆందోళనకారులు చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని షేక్ హసీనా ప్రత్యేక హెలీకాప్టర్లో దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం సైనిక పాలన దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి.