PM Modi: బ్యాంకాక్కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఎందుకెళ్లారంటే ?
ప్రధాని మోదీ గురువారం థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్కు చేరుకున్నారు. బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించడంతో పాటు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.