నందమూరి ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. బాలయ్యకి పద్మ భూషణ్, కారణం ఇదే!
సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలయ్య చేస్తోన్న సేవలను గుర్తిస్తూ 2025 సంత్సరానికి గానూ ఏపీ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేసింది. నామినేట్ అయిన వారి నుండి విజేతలను వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారు.