నేషనల్ BIG BREAKING: పౌరులకు ఆయుధాలు.. ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం అస్సాంలో అర్హులైన పౌరులకు ఆయుధాల వాడే అవకాశం ఇస్తామని సీఎం తెలిపారు. సరిహద్దు రాష్ట్రం కావున అనేక సెన్సిటివ్ ప్రాంతాలున్నాయని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. బార్డర్ , ఏజెన్సీ ఏరియాల్లో ఉండే వారికి ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. By K Mohan 28 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gayatri Hazarika: ప్రముఖ సింగర్ కన్నుమూత.. 44 ఏళ్లకే అకాల మరణం! ప్రముఖ అస్సామీ సింగర్ గాయత్రి హజారికా (44) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం గౌహతిలో కన్నుమూశారు. ఆమె అకాల మరణం సంగీత లోకానికి తీరని లోటు అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నివాళి అర్పించారు. By srinivas 16 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పదేళ్ల బాలుడు దారుణ హత్య.. లవర్, తల్లి చేతులు కలిపి.. అతికిరాతంగా! పదేళ్ల బాలుడిని అతికిరాతంగా హత్య చేసిన దారుణ ఘటన అస్సాంలో జరిగింది. ట్యూషన్కి వెళ్లిన కొడుకు రాలేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ప్రియుడే ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరి తల్లి ప్రమేయం ఉందా? లేదా? అనే విషయం తెలియాలి, By Kusuma 12 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Himanta Biswa Sarma: ఆ MP భార్యకి పాక్ ఆర్మీతో సంబంధాలున్నాయ్.. CM సంచలన ఆరోపణలు MP గౌరవ్ గగోయ్ భార్యకు పాకిస్తాన్ సైన్యంతో సంబంధాలు ఉన్నాయని అస్సాం సీఎం ఆరోపించారు. గౌరవ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్ 19 సార్లు పాకిస్తాన్కు వెళ్లారని హిమంత బిశ్వశర్మ మీడియా సమావేశంలో వెల్లడించారు. గౌరవ్ గోగోయ్ కూడా పాక్కు వెళ్లాడని అన్నారు. By K Mohan 06 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Assam : పాకిస్తాన్ జిందాబాద్ .. 42 మంది అరెస్ట్! పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కు మద్దతు పలికిన మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం అరెస్టుల సంఖ్య 42కి చేరుకుందన్నారు. By Krishna 05 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Assam CM : పాకిస్తాన్ జిందాబాద్ అంటే కాళ్లు విరగ్గొడతాం... సీఎం వార్నింగ్! పాకిస్తాన్ జిందాబాద్ అని ఎవరు నినాదాలు చేస్తే వారి కాళ్ళు విరగ్గొడతామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ను పొగిడే వాళ్లు ఈ దేశానికి అవసరం లేదని సీఎం త్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. By Krishna 03 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING : పాకిస్థాన్ కు సపోర్ట్ .. అస్సాం ఎమ్మెల్యే అరెస్ట్! పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని మోదీ, అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ కు సపోర్ట్ చేసిన, చేయడానికి ప్రయత్నించిన సహించబోమని సీఎం హిమంత అన్నారు. సదురు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. By Krishna 24 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MLA Aminul Islam : పహల్గాం దాడి వెనుక మోదీ, అమిత్ షా కుట్ర.. అస్సాం ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం సంచలన ఆరోపణలు చేశారు. 2018లో కూడా పుల్వామా దాడిలో కూడా కేంద్రం పాత్ర ఉందని తాను నమ్ముతున్నానని అన్నారు. By Krishna 24 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Earth Quake: అస్సాంలో భూకంపం..భయంతో పరుగులు తీసిన ప్రజలు! అస్సాంలోని నాగావ్లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.9గా నమోదైంది. భూకంపం ప్రభావం నాగావ్, దాని పరిసర ప్రాంతాలలో కూడా కనిపించింది.తీవ్రత తక్కువగా ఉండటం వల్ల, ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. By Bhavana 19 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn