Divorce from wife : భార్యతో విడాకులు.. ఆనందంతో 40 లీటర్ల పాలతో స్నానం..
అస్సాంలోని ముకల్మువా స్టేషన్ పరిధిలోని బరలియాప్ గ్రామానికి చెందిన మాణిక్ అలీ భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ ఆనందాన్ని వెరైటీగా సెలబ్రేట్ కూడా చేసుకున్నాడు. తన భార్యకు విడాకులు ఇచ్చిన సంతోషంతో ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు.
Supreme Court: నా తల్లిని నిర్బంధించారు.. సుప్రీంకోర్టులో యువకుడి పిటిషన్
అస్సాంలో ఓ యువకుడు తన తల్లిని అక్రమంగా నిర్బంధించారని ఆమె ఎక్కడుందో తెలియదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమెను కోర్టులో హాజరుపరచాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.
BIG BREAKING: పౌరులకు ఆయుధాలు.. ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం
అస్సాంలో అర్హులైన పౌరులకు ఆయుధాల వాడే అవకాశం ఇస్తామని సీఎం తెలిపారు. సరిహద్దు రాష్ట్రం కావున అనేక సెన్సిటివ్ ప్రాంతాలున్నాయని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. బార్డర్ , ఏజెన్సీ ఏరియాల్లో ఉండే వారికి ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది.
Gayatri Hazarika: ప్రముఖ సింగర్ కన్నుమూత.. 44 ఏళ్లకే అకాల మరణం!
ప్రముఖ అస్సామీ సింగర్ గాయత్రి హజారికా (44) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం గౌహతిలో కన్నుమూశారు. ఆమె అకాల మరణం సంగీత లోకానికి తీరని లోటు అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నివాళి అర్పించారు.
పదేళ్ల బాలుడు దారుణ హత్య.. లవర్, తల్లి చేతులు కలిపి.. అతికిరాతంగా!
పదేళ్ల బాలుడిని అతికిరాతంగా హత్య చేసిన దారుణ ఘటన అస్సాంలో జరిగింది. ట్యూషన్కి వెళ్లిన కొడుకు రాలేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ప్రియుడే ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరి తల్లి ప్రమేయం ఉందా? లేదా? అనే విషయం తెలియాలి,
Himanta Biswa Sarma: ఆ MP భార్యకి పాక్ ఆర్మీతో సంబంధాలున్నాయ్.. CM సంచలన ఆరోపణలు
MP గౌరవ్ గగోయ్ భార్యకు పాకిస్తాన్ సైన్యంతో సంబంధాలు ఉన్నాయని అస్సాం సీఎం ఆరోపించారు. గౌరవ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్ 19 సార్లు పాకిస్తాన్కు వెళ్లారని హిమంత బిశ్వశర్మ మీడియా సమావేశంలో వెల్లడించారు. గౌరవ్ గోగోయ్ కూడా పాక్కు వెళ్లాడని అన్నారు.
Assam : పాకిస్తాన్ జిందాబాద్ .. 42 మంది అరెస్ట్!
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కు మద్దతు పలికిన మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం అరెస్టుల సంఖ్య 42కి చేరుకుందన్నారు.
Assam CM : పాకిస్తాన్ జిందాబాద్ అంటే కాళ్లు విరగ్గొడతాం... సీఎం వార్నింగ్!
పాకిస్తాన్ జిందాబాద్ అని ఎవరు నినాదాలు చేస్తే వారి కాళ్ళు విరగ్గొడతామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ను పొగిడే వాళ్లు ఈ దేశానికి అవసరం లేదని సీఎం త్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.