Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు కారణమిదే.. 18 మంది ప్రాణాలు తీసిన బ్యాగ్
ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో అసలు కారణం వెలుగులోకి వచ్చింది. 2025 ఫిబ్రవరిలో జరిగిన ఈ విషాద ఘటనకు ప్యాసింజర్ తలపై మోస్తున్న బ్యాగ్ కిందపడటమే ప్రధాన కారణమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వెల్లడించారు.