డిప్యూటీ కలెక్టర్ పీవీ సింధు.. ఆన్డ్యూటీ మరో ఏడాది పొడిగింపు
ఏపీ ప్రభుత్వం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆన్డ్యూటీ సదుపాయాన్ని మరో ఏడాది పొడిగించింది. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న పీవీ సింధు ఆన్డ్యూటీ సౌకర్యం 2025 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఏపీకి పొంచిఉన్న మరో తుఫాన్..| Heavy Rain Alerts in AP Again | RTV
ఏపీకి పొంచిఉన్న మరో తుఫాన్..| Weather Reports and Officials passes Heavy Rain Alerts in Andhra Pradesh Again for coming 3 to 4 days and Asks for Precautions to be taken | RTV
తెలంగాణలోనే ఉంటాం.. క్యాట్ ను ఆశ్రయించిన ఐఏఎస్ లు!
డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ తెలంగాణ కేడర్కు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, సృజన క్యాట్లో పిటిషన్లు దాఖలు చేశారు.
AP: ఏపీలో టెన్షన్ టెన్షన్.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ!
విజయదశమిని పురస్కరించుకుని మచిలీపట్నంలో ఏటా శక్తిపటాల ప్రదర్శన జరుగుతోంది. నేడు కూడా ఆ కార్యక్రమం జరుగుతుండగా రుస్తుంబాద, బలరాముని పేటకు చెందిన యువకుల మధ్య ఘర్షణ జరిగింది.పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
ఏపీ లిక్కర్ టెండర్లలో భారీ స్కామ్ | A huge scam in AP liquor tenders | RTV
Srisailam : శ్రీశైలంలో దారుణం.. మద్యం మత్తులో వ్యక్తిని గొంతు కోసి.. !
ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో దారుణం చోటు చేసుకుంది. పాతాళగంగ పాతమెట్ల దగ్గర అశోక్ అనే వ్యక్తిని గొంతుకోసి హత్య చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.