BIG BREAKING: ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం హరీశ్ ఇన్చార్జి డీజీపీగా ఉన్నారు.