Ap: ఏపీలో సంక్రాంతి సెలవుల పై బిగ్ ట్విస్ట్.. సర్కార్ కీలక ప్రకటన!
ఏపీ,తెలంగాణ సంక్రాంతి సెలవుల పై క్లారిటీ వచ్చేసింది. ఇరు ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులు ప్రకటించాయి. ఏపీలో10 రోజులు, తెలంగాణలో 7 రోజులు సెలవులు ప్రకటించారు.
ఏపీ,తెలంగాణ సంక్రాంతి సెలవుల పై క్లారిటీ వచ్చేసింది. ఇరు ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులు ప్రకటించాయి. ఏపీలో10 రోజులు, తెలంగాణలో 7 రోజులు సెలవులు ప్రకటించారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్ మ్యా్ప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఏపీ రియల్ టైమ్స్ గవర్సెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కమార్ అమరావతి ఏసీ సచివాలయంలో మొమోరెండ్ ఆఫ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.
ఏపీలో ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అధికారులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని.. 24 గంటలు పనిచేసే రోజులు పోయాయి అన్నారు. సాయంత్రం 6 తరువాత కార్యాలయాల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు.
ఏపీలో భవనాలు, లేఅవుట్ల పర్మిషన్లను సులభరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు అంతస్తుల వరకు నిర్మాణాల కోసం లైసెన్సుడ్ సర్వేయర్ ద్వారా అనుమతిలిచ్చే కొత్త విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
AP: పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్ పంపిణీ చేయనుంది. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీన పింఛన్ పంపిణీ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
అదానీ వ్యవహారంలో వైఎస్ జగన్కు ఏపీ సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీట్ తమ దగ్గర కూడా ఉందని.. దీనిపై విచారణ చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం ఏడు బిల్లులకు శాసనసభలో ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు-2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ తదితర ఏడు బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్కార్డులోని పుట్టిన తేదీ మార్పునకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆధార్లో పుట్టిన తేదీ మార్పు కోసం ప్రభుత్వ వైద్యులు అందించే వయస్సు ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎపీ ప్రభుత్వం ఐఐటి మద్రాసుతో 8 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. సమాజానికి ప్రయోజనం చేకూర్చే కార్యకలాపాల్లో కలసి పనిచేస్తామని ఐఐటీ మద్రాసు హామీ ఇచ్చినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.