AP Govt : రైతులకు గుడ్ న్యూస్.. ప్రతీ బస్తాకు రూ. 800 ..సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
ఏపీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.