BIG BREAKING: దేశంలో భారీ బాంబు పేలుడు
అమృత్సర్లోని మజితా రోడ్ బైపాస్లో డీసెంట్ అవెన్యూ వెలుపల బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇది ఉగ్రవాది దాడి అని పోలీసులు అనుమానిస్తున్నారు.
అమృత్సర్లోని మజితా రోడ్ బైపాస్లో డీసెంట్ అవెన్యూ వెలుపల బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇది ఉగ్రవాది దాడి అని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏప్రిల్ 23 నుంచి పాకిస్తాన్ రేంజర్స్ అదుపులో ఉన్న BSF కానిస్టేబుల్ పూర్ణమ్ కుమార్ షాను భారత్కు అప్పగించింది. అమృత్సర్లోని అట్టారిలోని జాయింట్ చెక్ పోస్ట్ వద్ద ఉదయం 10:30 గంటల ప్రాంతంలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ను అప్పగించారు.
పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో ఉన్న మజితలో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి చెందారు. మరో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. భంగలి, పటాల్పురి, మరారి కలాన్, తేరేవాల్ ,తల్వండి ఘుమాన్ అనే ఐదు గ్రామాలలో మరణాలు సంభవించాయి
భారత్, పాకిస్థాన్ ల మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలు వీడడం లేదు. తాజాగా సరిహద్దు రాష్ట్రాల్లోని జనావాసాలే లక్ష్యం గా పాక్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో అధికారులు పంజాబ్ లోని అమృత్ సర్ లో మళ్లీ రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ ఇండియాపైకి మిస్సైల్ దాడికి దిగింది. రాత్రి పంజాబ్లో అమృత్సర్ వద్ద క్షిపణితో అటాక్ చేసేందుకు పాక్ ప్రయత్నించింది. భారత్ యాంటి మిస్సైల్ వ్యవస్థ పాకిస్తాన్ మిస్సేల్ని గాల్లోనే ధ్వంసం చేసింది.
పాకిస్తాన్లోని ఏజెన్సీలతో కుమ్మకై సున్నితమైన సమాచారాన్ని లీక్ చేస్తున్నారన్న ఆరోపణలపై పంజాబ్ పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ ప్రకారం అరెస్టయిన వ్యక్తులు పాలక్ షేర్ మాసిహ్ , సూరజ్ మాసిహ్ గా గుర్తించారు.
కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సోమవారం పంజాబ్ (Punjab) లోని స్వర్ణ దేవాలయాన్ని (Golden temple) సందర్శించారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పార్థనలు చేశారు.అంతే కాకుండా ఆయన ఆలయంలో సేవా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. భక్తులు తిన్న అల్పాహారం గిన్నెలను కూడా ఆయన శుభ్రపరిచారు.