Donald Trump : 100 శాతం పన్నులు విధిస్తా...కెనడాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. చైనాతో కెనడా కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. చైనాతో కెనడా కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఈసారి అగ్రరాజ్య పౌరులకు బంపరాఫర్ ఇచ్చాడు. టారిఫ్ల ద్వారా వసూలు చేసిన ఆదాయం నుంచి ప్రతి అమెరికన్ పౌరుడికి ఏటా $2,000 డాలర్ల చొప్పున "డివిడెండ్లు" అందిస్తానని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు.
భారత్పై అమెరికా మొదట 25 శాతం, తర్వాత అదనంగా మరో 25 శాతం ఎగుమతి సుంకాలు విధించిన విషయం తెలిసిందే. నవంబర్ తర్వాత ట్రంప్ 25శాతం సుంకాలు వెనక్కి తీసుకునే అవకాశం ఉందని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య సంబంధాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగే దొంగా.. దొంగా అన్నట్లు ఉంది ట్రంప్ వ్యవహారం. భారత్ టారిఫ్లతో తమను 'చంపేస్తోందని' ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠినమైన వాణిజ్య నిర్ణయాలతో ఇండియా నుంచి అమెరికాకు పంపే పార్సిల్ సేవలు నిలిచిపోయాయి. ఆగస్టు 27 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. అమెరికాలో ఉన్నవారి కోసం ఇండియా నుంచి పార్సల్స్ పంపుతుంటారు. ఇక నుంచి అలా చేయలేరు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు భారత్పై ఆంక్షలు విధించారు. దీనిలో భాగంగా, భారత్ దిగుమతులపై 25 శాతం అదనపు సుంకం విధించారు. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకాన్ని రెట్టింపు చేస్తూ మొత్తం 50 శాతానికి పెంచారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై 25 శాతం సుంకాలు, జరిమానాలను విధించారు. 2025 ఆగస్టు 1 తేదీ నుంచి పెరిగిన సుంకాలు అమల్లోకి వస్తాయి. ఇండియాకు తమకు మిత్ర దేశమేనన్న ట్రంప్.. ఇతర దేశాలకన్నా ఎక్కువ సుంకాలను వసూలు చేసిందన్నారు.
మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నది సాధించారు. జపాన్ తో పెద్ద డీల్ కుదుర్చుకున్నారు. ఆ దేశంతో 15 శాతం సుంకాలతో పాటూ 550 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఖాయం చేసుకున్నారు.