BIG BREAKING: మీ బంధువులు అమెరికాలో ఉన్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠినమైన వాణిజ్య నిర్ణయాలతో ఇండియా నుంచి అమెరికాకు పంపే పార్సిల్ సేవలు నిలిచిపోయాయి. ఆగస్టు 27 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. అమెరికాలో ఉన్నవారి కోసం ఇండియా నుంచి పార్సల్స్ పంపుతుంటారు. ఇక నుంచి అలా చేయలేరు.