Amarnath Yatra: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం
పహల్గాములో జరిగిన ఉగ్రదాడి నేపధ్యంలో, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమర్నాథ్ యాత్ర 2025 భద్రతతో సజావుగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరని, ఉగ్రవాదం ఎదుర్కొనే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.