Madhya Pradesh: విద్యార్థులకు మద్యం తాగించిన ఉపాధ్యాయుడు..ఆ తర్వాత ఏం జరిగిందంటే...
ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చేలా ప్రవర్తించాడో టీచర్. ఏకంగా తరగతి గదిలో మద్యం సేవించాడు. అంతేకాదు విద్యార్థులతో కూడా మద్యం తాగించాడు. మధ్యప్రదేశ్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో ఉపాధ్యయుడిని సస్పెండ్ చేశారు.