Air India Crash: ఎలా బతికి బయటపడ్డానో తెలియదు... ప్రధాని మోదీతో రమేష్ ఏమన్నాడంటే..
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది రమేష్ ఒక్కడే. ప్రస్తుతం అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ పరామర్శించారు. ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.