కువైట్లో ఏపీ మహిళపై యాసిడ్ దాడి.. పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి!
వైస్సార్కు చెందిన ఓ మహిళ పొట్టకూడు కోసం ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లింది. ఇంట్లో పని చేస్తే నెలకు 150 దినార్లు జీతానికి ఒప్పందం చేసుకోగా.. ఆ తర్వాత 100 దినార్లు మాత్రమే ఇచ్చారు. దీంతో ఆ మహిళ యాజమానులను అడగడంతో యాసిడ్తో దాడి చేసి, పిచ్చాసుపత్రిలో చేర్చారు.