HYD: తవ్వే కొద్దీ బయటపడుతున్న గచ్చిబౌలీ ఏడీఈ ఆస్తులు..రూ.100కోట్లు పైనే
హైదరాబాద్ లో తాజాగా మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. ఈసారి లంచావతార్ విద్యుత్ శాఖలో బయటపడింది. గచ్చిబౌలీ విద్యుత్ శాఖ ఏడీఈ రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టబడ్డారు. తర్వాత రెండు రోజుల పాటూ పోదాలు చేస్తే ఇతని మొత్తం ఆస్తి రూ.100కోట్లకు పైనే అని తేలింది.