Operation Mahadev: పాక్ పోషిత ఉగ్రవాదంపై మోదీ సర్కార్ మరో బాంబ్..
ఆపరేషన్ మహాదేవ్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. మోదీ ప్రభుత్వం పాక్ ఉగ్ర ముఠాలపై వ్యూహాత్మక పోరాటం సాగిస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తారుణ్ చుగ్ కాంగ్రెస్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ, సైన్యం వీరోచితంగా ముందుకు సాగుతోందన్నారు.