‘35 ఏళ్లు అయింది..ఆ ఉంగరం, చేప ఎక్కడ ? రామ్ చరణ్, చిరంజీవి వీడియో వైరల్ !
35 ఏళ్ల తర్వాత 'జగదేకవీరుడు అతిలోక సుందరి' మళ్ళీ రీరిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో చిరంజీవి, రాఘవేందర్రావు, అశ్వినీ దత్ రీయూనియన్ ప్రోమో విడుదల చేశారు. ఇందులో చరణ్.. ‘35 ఏళ్లు అయింది. ఆ ఉంగరం, చేప ఏమయ్యాయి?.. అంటూ చిరును అడగడం నెట్టింట వైరలవుతోంది.