అమిత్ షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి.. TMC ఎంపీ సంచలన వ్యాఖ్యలు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కృష్ణానగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కృష్ణానగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
తెలంగాణ బీజేపీ నాయకత్వం పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ భ్రష్టు పట్టిందని, కొంతమంది నేతల తీరువల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని ఆయన తెలిపారు.
దేశంలో ఇంకా మోదీ మేనియా నడుస్తూనే ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా ఎన్డీయేకు 300 ప్లస్ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడ్ ఆఫ్ ద నేషన్ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీ మళ్ళీ అగ్రస్థానంలో నిలిచారు.
తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం అన్ని రకాలుగా సిద్ధమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఖాళీ అయిన సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందుగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికల జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైకమాండ్ అగ్రనేతల మధ్య దీనిపైనే సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బసవగౌడ్ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు యువకులు ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపించామని, కానీ కేంద్రం ఆమోదించకుండా అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థి NDA ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సి.పి రాధాకృష్ణన్ను ప్రకటించింది. బీజేపీ వ్యూహాత్మకంగానే ఈయనను ఎన్నుకుందని చెబుతున్నారు. ఎవరీ రాధాకృష్ణన్..ఇతని వెనుక ఉన్న చరిత్ర ఏంటి?
ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం అధికార NDA తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సి.పి.రాధాకృష్ణన్ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు BJP ప్రకటించింది. సీ.పి. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి.