BRSను BJPలో విలీనం చేస్తామనలేదా.. గుండెల మీద చేయి వేసి చెప్పు KTR : సీఎం రమేష్
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ సంచలనల ఆరోపణలు చేశారు. కవితపై లిక్కర్ స్కామ్ విచారణ ఆపితే బీఆర్ఎస్ ను బీజేపీలో కలుపుతామని కేటీఆర్ అనలేదా అని ప్రశ్నించారు.
Manipur: మణిపుర్పై కీలక అప్డేట్.. రాష్ట్రపతి పాలన పొడిగింపు
మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రపతి పాలనను కేంద్రం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
BJPలో గొడవలపై MP అర్వింద్ సంచలన కామెంట్స్
బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలపై ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ వివాదంపై నిజామాబాద్ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాజీ, కొత్త అధ్యక్షులు కలిసి ఈటల, బండి సంజయ్ మధ్య విభేదాలు పరిష్కరించాలని ఆయన కోరారు.
BIG BREAKING: ఢిల్లీలో 6 గురు ఎంపీల సీక్రెట్ మీటింగ్.. TBJPలో అసలేం జరుగుతోంది?
ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లిన తెలంగాణ బీజేపీ ఎంపీలంతా ఒకే దగ్గర సమావేశం అయ్యారు. అయితే ఇందులో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు లేకపోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదే జరిగితే.. BJPకి ఈటెల రాజేందర్ రాజీనామా..!!
ఈటల రాజేందర్, బండి సంజయ్ల మధ్య కోల్ట్ వార్ జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో వారివారి అనుచరుల పోటీకి హోరాహోరీ సిఫార్సులు వస్తాయి. కరీంనగర్ జిల్లాలో ఇద్దరికి పట్టు ఉంది. ఈటల రాజేందర్ అనుచరులకు అవకాశం ఇవ్వకుంటే ఆయన BJPకి రాజీనామా చేస్తారని చర్చ నడుస్తోంది.
Prithi Reddy : బీజేపీలోకి మాజీమంత్రి మల్లారెడ్డి కోడలు?
మాజీమంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్తో సమావేశం కావడం రాజకీయ చర్చకు దారితీసింది. ప్రీతిరెడ్డి త్వరలోనే బీజేపీలో చేరుతున్నారని, అందుకే బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
Bandi Sanjay Vs Etela Rajender : బండి, ఈటల వ్యవహారంపై అధిష్టానం సీరియస్
బీజేపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, హుజూరాబాద్ మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
Rape: దారుణం.. యువతిపై ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం !
కర్ణాటకలోని బీదర్ జిల్లా జౌరాద్బీజీపీ ఎమ్మెల్యే ప్రభు చౌహన్ కొడుకు ప్రతీక్ చౌహన్పై అత్యాచార ఆరోపణలు రావడం కలకలం రేపింది. కాబోయే భార్యను ప్రతీక్ అత్యాచారం చేశాడనే ఆరోపణలతో బాధిత యువతి మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది.