IPL 2025: టాస్ గెలిచిన పంత్.. ముంబై బ్యాటింగ్!

ముంబైతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన లఖ్‌నవూ బౌలింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్నఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది. మయాంక్‌ యాదవ్ ఐపీఎల్ 2025 సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు.

New Update
mi lsg

MI Vs LSG

IPL 2025: ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన లఖ్‌నవూ బౌలింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది. 

Also Read :  బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ రోజ్‌ టీ తాగితే సరి!

తుది జట్లు..

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌:

రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), ఐడెన్‌ మార్‌క్రమ్‌, మిచెల్‌ మార్ష్‌, నికోలస్‌ పూరన్‌, , అబ్దుల్‌ సమద్‌, ఆయుష్‌ బదోనీ, దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీ, రవి భిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌, ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌.

Also Read :  రేషన్ కార్డు దారులకు ఇక పండుగే..జూన్‌ 1 నుంచి కార్డుపై అవి కూడా..

ముంబయి ఇండియన్స్‌:

హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), ర్యాన్‌ రికెల్టన్‌ (వికెట్‌ కీపర్‌), రోహిత్‌ శర్మ, విల్‌ జాక్స్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ,  నమన్‌ ధీర్‌, కోర్బిన్‌ బాస్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, దీపక్‌చాహర్‌, కర్ణ్‌ శర్మ.

 

Also Read :  కాళేశ్వరాన్ని ముంచి..అక్రమ ఆస్తులు పెంచి...ఈఎన్సీ హరిరామ్ అక్రమ ఆస్తులు రూ.200 కోట్ల పైనే..

ఇక లఖ్ నవూ బౌలింగ్ విభాగం మరింత బలపడనుంది. మయాంక్‌ యాదవ్ ఐపీఎల్ 2025 సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. గాయం కారణంగా 6 నెలలు ఆటకు దూరమైన మయాంక్.. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ పునరాగమనం చేస్తాడని ఇప్పటికే మేనేజ్ మెంట్ హింట్‌ వచ్చేసింది.  ‘అత్యంత భయంకరమైన శైలిని మీరు చూడబోతున్నారు’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 

Also Read :  అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించిన పాక్.. ఉద్యోగుల సెలవులు రద్దు!

lucknow-super-giants | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు