IPL 2025: టాస్ గెలిచిన పంత్.. ముంబై బ్యాటింగ్!
ముంబైతో జరగనున్న మ్యాచ్లో టాస్ గెలిచిన లఖ్నవూ బౌలింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్నఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది. మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2025 సీజన్లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.