BIG BREAKING : H1B వీసా హోల్డర్లకు గుడ్న్యూస్
కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల (సుమారు ₹83 లక్షలు) భారీ ఫీజు విధించడంపై నెలకొన్న గందరగోళానికి అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా వివరణ ఇచ్చింది.
కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల (సుమారు ₹83 లక్షలు) భారీ ఫీజు విధించడంపై నెలకొన్న గందరగోళానికి అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా వివరణ ఇచ్చింది.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మద్యం దుకాణాలపై రాజగోపాల్ తన నియోజకవర్గంలో కొత్త రూల్ తీసుకొచ్చిన వచ్చిన సంగతి తెలిసిందే.
భారత్ vs ఆస్ట్రేలియా రెండవ వన్డే కోసం టీమ్ ఇండియాలో మార్పులు ఉండవచ్చు. మొదటి వన్డేలో విఫలమైన రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలలో ఇద్దరు లేదా ముగ్గురిని తప్పించి కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
సీతాపూర్కు చెందిన పూజ మిశ్రా, తన భర్త మేనల్లుడు అలోక్తో ఏడు నెలల సహజీవనం తర్వాత విడిపోయింది. అలోక్ పెళ్లికి నిరాకరించగా, పోలీసు స్టేషన్లో ఆమె బ్లేడ్తో మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను లక్నోకు తరలించారు.
గూగుల్ క్రోమ్ (Google Chrome), మొజిల్లా ఫైర్ఫాక్స్ (Mozilla Firefox) బ్రౌజర్లను ఉపయోగించే వినియోగదారులకు భారత ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక (High Alert Warning) జారీ చేసింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో (అక్టోబర్ 21) ముగియనుంది.ఈ కీలకమైన ఉప ఎన్నిక కోసం ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ నామపత్రాలను దాఖలు చేసేందుకు ఈరోజు చివరి అవకాశం ఉంది.
కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణ ఘటన జరిగింది. క్రాకర్స్ విషయంలో ఓ కానిస్టేబుల్ బాలుడిపై అత్యుత్సాహన్ని చూపించాడు. మైనర్ అని కూడా చూడకుండా చితకబాదాడు. దీంతో ఇప్పుడా బాలుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రాజ్ కుటుంబంతో దిగిన ఫొటోలను సమంత పంచుకోగా, అవి వైరల్ అయ్యాయి. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలకు ఇది మరింత బలాన్నిచ్చింది. దీనిపై ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు.
దివాళీ పండుగ రోజు కొందరి ఇళ్లలో ఆనందం కాస్త విషాదంగా మారింది. చిన్న నిప్పురవ్వ ఎంతో మందికి గూడు లేకుండా చేసింది. టపాసులు కాల్చిన సందర్భంలో ఎన్నో ఇళ్లు నిప్పురవ్వకు దగ్ధమయ్యాయి. అదే సమయంలో పార్కింగ్ చేసిన పదుల సంఖ్యలో బైక్ లు సైతం కాలి బూడిదయ్యాయి.