TVK Vijay: తొక్కిసలాటపై స్పందించిన విజయ్.. అదే కారణం అంటూ వివరణ!
తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని టీవీకే ఛీఫ్ విజయ్ అన్నాడు. ఈ ఘటన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడాడు.
తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని టీవీకే ఛీఫ్ విజయ్ అన్నాడు. ఈ ఘటన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడాడు.
తెలంగాణ స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపు పలు గ్రామాల్లో గందరగోళంగా మారింది. ఓ గ్రామంలో మూడు స్థానాలు ఎస్సీ రిజర్వేషన్లు కేటాయించగా ఆ గ్రామంలో ఇద్దరు ఓటర్లు మాత్రమే ఉన్నారు.
కేసీఆర్ ఆరోగ్యం గురించి కొందరు ఫేక్ వార్తలు పుట్టిస్తురని బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని పార్టీ నేతలు తెలిపారు.
మదర్ డెయిరీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సంచలన ఆరోపణలు చేశారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే బీర్ల ఐలయ్య నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ సహ పలువురు కాంగ్రెస్ టికెట్ అడుగుతున్నారన్నారు. అయితే.. స్థానికులకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు. మంత్రుల కమిటీ, సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయన్నారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. రాత్రికి తిరుపతి వెళ్లి బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. ఉప రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు దంపతులు, లోకేష్, అధికారులు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా శ్రీనన్న అందరివాడు పేరుతో బయోపిక్ రూపొందిస్తున్నారు. పొంగులేటి పాత్రను ప్రముఖ హీరో సుమన్ పోషించనున్నారు. సాధారణ వ్యక్తి నుంచి కాంట్రాక్టర్, పొలిటీషయన్ గా ఎలా మారడన్నది ప్రధాన కథగా తెలుస్తోంది.
పార్టీ మార్పు వార్తలపై బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా తప్పుగా వార్తలు ప్రసారం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. పార్టీ మారుతున్నానంటూ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.