/rtv/media/media_files/2025/06/04/cZx5SGVCZX3M2VEVIOTo.jpg)
bihar-cm-survey
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కూటమికి బిగ్షాక్ తగిలింది. బీహార్ సీఎం కోసం సీ - ఓటర్ సర్వే తాజాగా సర్వే నిర్వహించింది. సీ- ఓటర్ సర్వేలో లీడ్లో RJD నేత తేజస్వి యాదవ్ టాప్ లో నిలిచారు. సీఎంగా తేజస్వియాదవ్కు 36.9 శాతం మంది ప్రజల మద్దతు తెలిపారు. 18.4 శాతంతో ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ రెండో స్థానానికి పడిపోయారు. ఈ సర్వేలో ప్రశాంత్ కిషోర్ మూడో స్థానంలో నిలువగా, 10.6% శాతంతో చిరాగ్ పాశ్వాన్ నాలుగో స్థానంలో నిలిచారు.
Also Read : కులగణనపై కేంద్ర కీలక నిర్ణయం
INDIA TODAY CONDUCT A SURVEY FOR UPCOMING CM CANDIDATE OF BIHAR :
— Amit Kumar (@amityadav_225) June 2, 2025
Tejashwi: 36.9%
Nitish: 18.4%
Prashant Kishor: 16.4%
Chirag: 10.6%
Samrat: 6.6%
who name you surprised most ?pic.twitter.com/phDAdBzXrG
Also Read : RCB సంబరాల్లో తొక్కిసలాట.. 11మంది స్పాట్ డెడ్.. 50 మందికి పైగా గాయాలు - షాకింగ్ వీడియోలు
JDU, LJP కలిసి పోటీ
కాగా ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. బిహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు గానూ రెండు, మూడు దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో RJD, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీచేయనున్నాయి. బీజేపీ నేతృత్వంలో JDU, LJP కలిసి పోటీ చేయనున్నాయి. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ అత్యంత ఎక్కువ కాలం పనిచేశారు, 2005 నుండి 2014-2015లో కొద్దికాలం తప్ప, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.
Also Read : బలుపు దించారు... రైతుపై దాడి, ఏఎస్ఐ సస్పెండ్
Also Read : కోతులపైకి గొడ్డలి విసిరాడు..మెడకు తగలడంతో కొడుకు మృతి
tejaswi-yadav | bihar-assembly-elections | cm survey | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | national news in Telugu