Bihar : నితీష్కు బిగ్ షాక్.. బీహార్‌లో గెలిచేది అతనే.. సంచలన సర్వే

 బీహార్‌ సీఎం కోసం సీ - ఓటర్ సర్వే తాజాగా సర్వే నిర్వహించింది.  సీ- ఓటర్‌ సర్వేలో లీడ్‌లో RJD నేత తేజస్వి యాదవ్ టాప్ లో నిలిచారు.  సీఎంగా తేజస్వియాదవ్‌కు 36.9 శాతం మంది ప్రజల మద్దతు తెలిపారు.

author-image
By Krishna
New Update
bihar-cm-survey

bihar-cm-survey

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కూటమికి బిగ్‌షాక్‌ తగిలింది.  బీహార్‌ సీఎం కోసం సీ - ఓటర్ సర్వే తాజాగా సర్వే నిర్వహించింది.  సీ- ఓటర్‌ సర్వేలో లీడ్‌లో RJD నేత తేజస్వి యాదవ్ టాప్ లో నిలిచారు.  సీఎంగా తేజస్వియాదవ్‌కు 36.9 శాతం మంది ప్రజల మద్దతు తెలిపారు. 18.4 శాతంతో ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ రెండో స్థానానికి పడిపోయారు.  ఈ సర్వేలో ప్రశాంత్ కిషోర్  మూడో స్థానంలో నిలువగా, 10.6% శాతంతో చిరాగ్ పాశ్వాన్ నాలుగో స్థానంలో నిలిచారు.

Also Read :  కులగణనపై  కేంద్ర కీలక నిర్ణయం

Also Read :  RCB సంబరాల్లో తొక్కిసలాట.. 11మంది స్పాట్ డెడ్.. 50 మందికి పైగా గాయాలు - షాకింగ్ వీడియోలు

JDU, LJP కలిసి పోటీ

కాగా  ఈ ఏడాది అక్టోబర్‌ లేదా నవంబర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.  బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు గానూ రెండు, మూడు దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో RJD, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీచేయనున్నాయి.  బీజేపీ నేతృత్వంలో JDU, LJP కలిసి పోటీ చేయనున్నాయి.  బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ అత్యంత ఎక్కువ కాలం పనిచేశారు, 2005 నుండి 2014-2015లో కొద్దికాలం తప్ప, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. 

Also Read :  బలుపు దించారు... రైతుపై దాడి, ఏఎస్ఐ సస్పెండ్

Also Read :  కోతులపైకి గొడ్డలి విసిరాడు..మెడకు తగలడంతో కొడుకు మృతి

tejaswi-yadav | bihar-assembly-elections | cm survey | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు