PM Modi: జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..

ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ప్రధాని జాతినద్దేశించి ప్రసంగించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

New Update
PM Modi

PM Modi

ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ప్రధాని జాతినద్దేశించి ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఏం మాట్లాడనున్నారనేదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 

Also Read :  పాక్ కు పక్కలో బల్లెంలా బలుచిస్తాన్.. వారి డిమాండ్లు ఏంటి? ఫుల్ హిస్టరీ ఇదే!

Also Read :  హైదరాబాద్ లో ఇళ్లు కట్టుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన!

PM Modi To Address Nation Today

Also Read: పాక్‌ను పరిగెత్తించిన S-400.. ఇక S-500 వస్తే చుక్కలే.. దాని సత్తా ఏంటో తెలుసా?

ఇదిలాఉండగా.. భారత్‌-పాకిస్థాన్ మధ్య సోమవారం సాయంత్రం  DGMOల చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇరుదేశాలు కీలక డిమాండ్లు ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా భారత్‌ 3 కీలక డిమాండ్లు పెట్టనున్నట్లు సమాచారం. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు సాయం నిలిపివేయాలి, మసూద్ అజార్‌,హఫీజ్, దావూద్‌ ఇబ్రహీంను భారత్‌కు అప్పగించాలి. అలాగే  POKను కూడా అప్పగించాలనే డిమాండ్లు భారత్‌ చర్చల్లో ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.  

Also Read :  బావ కాదు బద్మాష్.. భార్యతో గొడవపడి.. ఇద్దరు బావమరుదులను శూలంతో పొడిచి పొడిచి..!

pm modi | national news in Telugu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు